ETV Bharat / sports

సిడ్నీ టెస్టుకు భారత జట్టు ప్రకటన.. సైనీ అరంగేట్రం

author img

By

Published : Jan 6, 2021, 12:49 PM IST

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా.

TEam India announce Playing XI for the 3rd Test against Australia
సిడ్నీ టెస్టుకు భారత జట్టు ప్రకటన.. సైనీ అరంగేట్రం

బోర్డర్​ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు సిరీస్​లో 1-1తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. తాజాగా ఈ మ్యాచ్​లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్​తో పేసర్ నవదీప్ సైనీ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.

జట్టు: రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్​మన్ గిల్, పుజారా, హనుమ విహారి, పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

NEWS - #TeamIndia announce Playing XI for the 3rd Test against Australia at the SCG.

Navdeep Saini is all set to make his debut.#AUSvIND pic.twitter.com/lCZNGda8UD

— BCCI (@BCCI) January 6, 2021 ">

సిడ్నీ మైదానంలో భారత్​కు అంత గొప్ప రికార్డేమీ లేదు. ఇక్కడ ఆడిన 12 మ్యాచ్​ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐదింటిలో ఆసీస్ గెలవగా 6 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి.

బోర్డర్​ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు సిరీస్​లో 1-1తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. తాజాగా ఈ మ్యాచ్​లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్​తో పేసర్ నవదీప్ సైనీ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.

జట్టు: రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్​మన్ గిల్, పుజారా, హనుమ విహారి, పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

సిడ్నీ మైదానంలో భారత్​కు అంత గొప్ప రికార్డేమీ లేదు. ఇక్కడ ఆడిన 12 మ్యాచ్​ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐదింటిలో ఆసీస్ గెలవగా 6 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.