ETV Bharat / sports

భారత్​Xన్యూజిలాండ్​: రెండో టీ20లో రికార్డుల హోరు - ravindra jadeja

ఆక్లాండ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు సమష్టిగా రాణించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్​లో 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో తొలుత బౌలింగ్​ చేసిన కోహ్లీ సేన.. కివీస్​ బ్యాట్స్​మెన్​ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

New Zealand vs India: All players Records in Auckland 2nd T20I
భారత్​Xన్యూజిలాండ్​: రెండో టీ20లో రికార్డులివే
author img

By

Published : Jan 27, 2020, 5:27 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(57*; 50 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(44; 33 బంతుల్లో 1ఫోర్​, 3సిక్సర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రోహిత్‌శర్మ(8; 6 బంతుల్లో 2ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(11; 12 బంతుల్లో 1x4) విఫలమయ్యారు. శ్రేయస్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబె(8; 4 బంతుల్లో 1సిక్సర్​) రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

>> న్యూజిలాండ్​పై రెండు టీ20 మ్యాచ్​లు వరుసగా గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.

>> ఆక్లాండ్‌లోని ఈడెన్​ మైదానం టీమిండియాకు ఫేవరెట్​గా మారింది. ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ భారత్​ విజయం సాధించింది. ఈ వేదికపై వరుసగా మూడు టీ20లు గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

  • రాహుల్​ అదుర్స్​...

>>కేఎల్​ రాహుల్​ తన చివరి అయిదు టీ20ల్లో నాలుగు అర్ధశతకాలు (91, 45, 54, 56, 57*) సాధించాడు.

>> టీ20ల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మెన్​ జాబితాలో చోటు దక్కించుకున్నాడు కేఎల్​ రాహుల్​. కోహ్లీ ఈ ఫీట్​ను మూడు సార్లు(2012, 2014, 2016) సాధించగా... రోహిత్​(2018), రాహుల్​(2020) ఒక్కోసారి అందుకున్నారు.

>> పొట్టి ఫార్మాట్​లో న్యూజిలాండ్​పై అత్యధిక హాఫ్​ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్​ రాహుల్​ అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్​లో రెండోది నమోదు చేశాడు. ఇప్పటికే శ్రేయస్​ అయ్యర్​, రైనా, రోహిత్​, యువరాజ్​ తలో ఒక్క అర్ధశతకం సాధించారు.

  • కోహ్లీ రెండో స్థానం...

టీ20ల్లో వ్యక్తిగత 35 ఇన్నింగ్స్​ల తర్వాత నుంచి లెక్కిస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో.. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​(1399), కోహ్లీ(1368), కేఎల్​ రాహుల్​(1350) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మిగతా ఏ క్రికెటర్​ 1200లకు పైగా రన్స్​ చేయలేకపోయారు.

>> కోహ్లీ, రాహుల్​ కలిసి చివరగా ఆడిన నాలుగు టీ20ల్లో 325 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • సిక్సర్లతోనే...

భారత్​ చివరిగా ఆడిన నాలుగు ఛేదనల్లో అన్ని మ్యాచ్​లను సిక్సర్లతోనే ముగించారు భారత బ్యాట్స్​మెన్​​.

వెస్టిండీస్​పై (కోహ్లీ)​-2019

శ్రీలంకపై (కోహ్లీ​)-2020

న్యూజిలాండ్​పై (శ్రేయస్​ అయ్యర్​)​- 2020

న్యూజిలాండ్​పై (శివమ్​ దూబే)​-2020

జడేజా అత్యుత్తమం..

>> ఈ మ్యాచ్​లో అద్భుతమైన బౌలింగ్​ ప్రదర్శన నెలకొల్పాడు భారత స్పిన్నర్​ రవీంద్ర జడేజా. టీ20ల్లో న్యూజిలాండ్​పై తక్కువ పరుగులు ఇచ్చిన ఆటగాళ్లలో ఇతడు రెండో అత్యుత్తమ బౌలర్​గా నిలిచాడు.

హర్భజన్​- 15/1 (2009)

రవీంద్ర జడేజా- 18/2 (2020)

హర్భజన్​ - 19/1 (2009)

అంతేకాకుండా జడేజా బౌలింగ్​లోనే న్యూజిలాంండ్​ ఆటగాడు డీ గ్రాండ్​ హోమ్​ వరుసగా రెండు మ్యాచ్​ల్లోనూ గోల్డెన్​ డకౌట్​ అయ్యాడు.

>> కోహ్లీని అత్యధికసార్లు ఔట్​ చేసిన పేస్​ బౌలర్ల జాబితాలో అండర్సన్​ సరసన నిలిచాడు సౌథీ. వీరిద్దరూ 8సార్లు విరాట్​ను పెవిలియన్​ చేర్చాడు. మోర్కెల్​, రాంపాల్​ (7 సార్లు) ఈ జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నారు.

>> గత 11 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఎనిమిది సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా రోహిత్‌ తన కెరీర్‌లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు.

>> అంతర్జాతీయ క్రికెట్​లో టిమ్​ సౌథీ చేతిలో ఎక్కువ సార్లు ఔటైన జాబితాలో రోహిత్​ రెండోస్థానంలో నిలిచాడు. 9సార్లు ఇతడు పెవిలియన్​ చేరాడు. కరుణరత్నే(10) మొదటి స్థానంలో ఉండగా.. తమీమ్(9)​, మాథ్యూస్(8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.​

>> టీ20ల్లో అత్యధిక క్యాచ్​లు పట్టిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు కోహ్లీ. రైనా(42), కోహ్లీ(41), రోహిత్​(39) జాబితాలో వరుసగా ఉన్నారు.

  • 1️⃣ Martin Guptill – c Kohli b Thakur
    2️⃣ Colin Munro – c Kohli b Dube
    3️⃣ Colin de Grandhomme – c & b Jadeja
    4️⃣ Kane Williamson – c Chahal b Jadeja

    India are on 🔝 in Auckland!#NZvIND pic.twitter.com/MhyeA5wozT

    — ICC (@ICC) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(57*; 50 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(44; 33 బంతుల్లో 1ఫోర్​, 3సిక్సర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రోహిత్‌శర్మ(8; 6 బంతుల్లో 2ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(11; 12 బంతుల్లో 1x4) విఫలమయ్యారు. శ్రేయస్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబె(8; 4 బంతుల్లో 1సిక్సర్​) రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

>> న్యూజిలాండ్​పై రెండు టీ20 మ్యాచ్​లు వరుసగా గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.

>> ఆక్లాండ్‌లోని ఈడెన్​ మైదానం టీమిండియాకు ఫేవరెట్​గా మారింది. ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ భారత్​ విజయం సాధించింది. ఈ వేదికపై వరుసగా మూడు టీ20లు గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

  • రాహుల్​ అదుర్స్​...

>>కేఎల్​ రాహుల్​ తన చివరి అయిదు టీ20ల్లో నాలుగు అర్ధశతకాలు (91, 45, 54, 56, 57*) సాధించాడు.

>> టీ20ల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మెన్​ జాబితాలో చోటు దక్కించుకున్నాడు కేఎల్​ రాహుల్​. కోహ్లీ ఈ ఫీట్​ను మూడు సార్లు(2012, 2014, 2016) సాధించగా... రోహిత్​(2018), రాహుల్​(2020) ఒక్కోసారి అందుకున్నారు.

>> పొట్టి ఫార్మాట్​లో న్యూజిలాండ్​పై అత్యధిక హాఫ్​ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్​ రాహుల్​ అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్​లో రెండోది నమోదు చేశాడు. ఇప్పటికే శ్రేయస్​ అయ్యర్​, రైనా, రోహిత్​, యువరాజ్​ తలో ఒక్క అర్ధశతకం సాధించారు.

  • కోహ్లీ రెండో స్థానం...

టీ20ల్లో వ్యక్తిగత 35 ఇన్నింగ్స్​ల తర్వాత నుంచి లెక్కిస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో.. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​(1399), కోహ్లీ(1368), కేఎల్​ రాహుల్​(1350) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మిగతా ఏ క్రికెటర్​ 1200లకు పైగా రన్స్​ చేయలేకపోయారు.

>> కోహ్లీ, రాహుల్​ కలిసి చివరగా ఆడిన నాలుగు టీ20ల్లో 325 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • సిక్సర్లతోనే...

భారత్​ చివరిగా ఆడిన నాలుగు ఛేదనల్లో అన్ని మ్యాచ్​లను సిక్సర్లతోనే ముగించారు భారత బ్యాట్స్​మెన్​​.

వెస్టిండీస్​పై (కోహ్లీ)​-2019

శ్రీలంకపై (కోహ్లీ​)-2020

న్యూజిలాండ్​పై (శ్రేయస్​ అయ్యర్​)​- 2020

న్యూజిలాండ్​పై (శివమ్​ దూబే)​-2020

జడేజా అత్యుత్తమం..

>> ఈ మ్యాచ్​లో అద్భుతమైన బౌలింగ్​ ప్రదర్శన నెలకొల్పాడు భారత స్పిన్నర్​ రవీంద్ర జడేజా. టీ20ల్లో న్యూజిలాండ్​పై తక్కువ పరుగులు ఇచ్చిన ఆటగాళ్లలో ఇతడు రెండో అత్యుత్తమ బౌలర్​గా నిలిచాడు.

హర్భజన్​- 15/1 (2009)

రవీంద్ర జడేజా- 18/2 (2020)

హర్భజన్​ - 19/1 (2009)

అంతేకాకుండా జడేజా బౌలింగ్​లోనే న్యూజిలాంండ్​ ఆటగాడు డీ గ్రాండ్​ హోమ్​ వరుసగా రెండు మ్యాచ్​ల్లోనూ గోల్డెన్​ డకౌట్​ అయ్యాడు.

>> కోహ్లీని అత్యధికసార్లు ఔట్​ చేసిన పేస్​ బౌలర్ల జాబితాలో అండర్సన్​ సరసన నిలిచాడు సౌథీ. వీరిద్దరూ 8సార్లు విరాట్​ను పెవిలియన్​ చేర్చాడు. మోర్కెల్​, రాంపాల్​ (7 సార్లు) ఈ జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నారు.

>> గత 11 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఎనిమిది సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా రోహిత్‌ తన కెరీర్‌లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు.

>> అంతర్జాతీయ క్రికెట్​లో టిమ్​ సౌథీ చేతిలో ఎక్కువ సార్లు ఔటైన జాబితాలో రోహిత్​ రెండోస్థానంలో నిలిచాడు. 9సార్లు ఇతడు పెవిలియన్​ చేరాడు. కరుణరత్నే(10) మొదటి స్థానంలో ఉండగా.. తమీమ్(9)​, మాథ్యూస్(8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.​

>> టీ20ల్లో అత్యధిక క్యాచ్​లు పట్టిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు కోహ్లీ. రైనా(42), కోహ్లీ(41), రోహిత్​(39) జాబితాలో వరుసగా ఉన్నారు.

  • 1️⃣ Martin Guptill – c Kohli b Thakur
    2️⃣ Colin Munro – c Kohli b Dube
    3️⃣ Colin de Grandhomme – c & b Jadeja
    4️⃣ Kane Williamson – c Chahal b Jadeja

    India are on 🔝 in Auckland!#NZvIND pic.twitter.com/MhyeA5wozT

    — ICC (@ICC) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES9
AVI-IGI-CURRENCY
Man held with US dollars worth Rs 12 lakh at Delhi airport
         New Delhi, Jan 26 (PTI) A Bangkok-bound passenger was apprehended by CISF personnel on Sunday at the Delhi airport for allegedly carrying US dollars worth Rs 12 lakh concealed inside a pair of sandals kept in his bag, officials said.
          Mohammed Waseem was apprehended at the Terminal-3 of the Indira Gandhi International Airport at 5 am when his bag was being scanned, they said.
          The CISF personnel seized 17,000 USD worth about Rs 12 lakh from the pair of sandals kept in Waseem's bag, the officials said.
          He was handed over to Customs authorities for further probe, they added. PTI NES
SNE
SNE
SNE
01261541
NNNN
Last Updated : Feb 28, 2020, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.