ETV Bharat / sports

టెస్టుల్లో గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ - virat test recotd

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టుతో అరుదైన ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. ఎక్కువ టెస్టుల్లో (50) భారత్​కు సారథ్యం వహించిన కెప్టెన్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గంగూలీని వెనక్కినెట్టాడు.

టెస్టుల్లో గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన విరాట్
author img

By

Published : Oct 10, 2019, 11:08 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో భారత్​ తరఫున అత్యధిక మ్యాచ్​లు సారథ్యం వహించిన రెండో సారథిగా ఘనత సాధించాడు. 50 టెస్టుల్లో కెప్టెన్​గా వ్యవహరించి... గంగూలీ (49) ని వెనక్కినెట్టాడు.

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టుతో ఈ ఘనత దక్కించుకున్నాడు విరాట్. ఎక్కువ మ్యాచ్​ల్లో భారత్​కు సారథ్యం వహించిన కెప్టెన్​గా మహేంద్ర సింగ్ ధోని (60) అగ్రస్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్, కపిల్​దేవ్ చెరో 47 టెస్టులకు సారథ్యం వహించి 4, 5 స్థానాల్లో ఉన్నారు.

ఇప్పటికే ఎక్కువ టెస్టులు (29) గెలిపించిన భారత సారథిగా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. విరాట్ కెప్టెన్​గా వ్యవహరించిన 49 టెస్టుల్లో 10 ఓడిపోగా.. 10 డ్రా అయ్యాయి. భారత్ తరపున మొత్తం 81 టెస్టులు ఆడి ఆకట్టుకున్నాడు.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన భారత్​.. దక్షిణాఫ్రికా బౌలింగ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో భారత్​ తరఫున అత్యధిక మ్యాచ్​లు సారథ్యం వహించిన రెండో సారథిగా ఘనత సాధించాడు. 50 టెస్టుల్లో కెప్టెన్​గా వ్యవహరించి... గంగూలీ (49) ని వెనక్కినెట్టాడు.

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టుతో ఈ ఘనత దక్కించుకున్నాడు విరాట్. ఎక్కువ మ్యాచ్​ల్లో భారత్​కు సారథ్యం వహించిన కెప్టెన్​గా మహేంద్ర సింగ్ ధోని (60) అగ్రస్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్, కపిల్​దేవ్ చెరో 47 టెస్టులకు సారథ్యం వహించి 4, 5 స్థానాల్లో ఉన్నారు.

ఇప్పటికే ఎక్కువ టెస్టులు (29) గెలిపించిన భారత సారథిగా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. విరాట్ కెప్టెన్​గా వ్యవహరించిన 49 టెస్టుల్లో 10 ఓడిపోగా.. 10 డ్రా అయ్యాయి. భారత్ తరపున మొత్తం 81 టెస్టులు ఆడి ఆకట్టుకున్నాడు.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన భారత్​.. దక్షిణాఫ్రికా బౌలింగ్

Pune (Maharashtra), Oct 10 (ANI): One person died after a tree fell on a service bus belonging to the Municipal Corporation in Maharashtra's Pune on October 09. The incident took place following heavy rainfall in city. Speaking to media, the fire brigade department said, "One person died due to falling of a tree near Grahak Peth area on Tilak road due to heavy rain in the city. A tree had fallen on a moving service bus of Municipal Corporation in which the driver of the bus was trapped inside the vehicle." According to Pune District Magistrate, "More than 60 incidents of tree uprooting were reported in last three hours due to heavy rainfall in the city. Some vehicles also reported damages." "A total of 310 people have been shifted to a safe place due to water-logging in the houses after heavy rains in the city," the statement added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.