ETV Bharat / sports

'ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలి' - Jharkhand CM on Dhoni's retirement

టీమిండియా మాజీ సారథి ఎంఎస్​ ధోనీకి.. రాంచీలో వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ బీసీసీఐని కోరారు. శనివారం.. అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించి అభిమానులకు నిరాశ మిగిల్చాడు ధోనీ.

Dhoni
ధోనీ
author img

By

Published : Aug 16, 2020, 9:02 AM IST

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. శనివారం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ బీసీసీఐని కోరారు.

రాంచీలో పుట్టి పెరిగిన ధోనీ.. రాష్ట్రం తరఫున(అప్పటి బిహార్​లో) దేశవాళీ క్రికెట్ ఆడాడు. బిహార్​, ఈస్ట్​ జోన్​, ఝార్ఖండ్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మహీ తన కెరీర్​లో 131 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు ఆడి.. 7,038 పరుగులు చేశాడు.

  • देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8

    — Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''దేశానికి, ఝార్ఖండ్​కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన మహీ ఇవాళ అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు. ఇకపై ఆ స్టార్​ క్రికెటర్​ను బ్లూ జెర్సీలో చూడలేం. అయితే, క్రికెట్​ అభిమానుల మనసు ఇంకా వెలితిగానే ఉంది. కాబట్టి, రాంచీలో ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నా.''

-హేమంత్​ సోరెన్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి

ధోనీ తన కెరీర్​లో 350 వన్డేలు ఆడి.. 10 వేల 773 పరుగులు చేశాడు. ఇక 98 టీ20 మ్యాచ్​ల్లో 37.60 సగటుతో 1,617 పరుగులు సాధించాడు. మరోవైపు ఐపీఎల్​లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి జరగనున్న లీగ్​లో ధోనీ ఆడనున్నాడు.

Dhoni
ధోనీ
Dhoni
ధోనీ

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. శనివారం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ బీసీసీఐని కోరారు.

రాంచీలో పుట్టి పెరిగిన ధోనీ.. రాష్ట్రం తరఫున(అప్పటి బిహార్​లో) దేశవాళీ క్రికెట్ ఆడాడు. బిహార్​, ఈస్ట్​ జోన్​, ఝార్ఖండ్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మహీ తన కెరీర్​లో 131 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు ఆడి.. 7,038 పరుగులు చేశాడు.

  • देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8

    — Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''దేశానికి, ఝార్ఖండ్​కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన మహీ ఇవాళ అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు. ఇకపై ఆ స్టార్​ క్రికెటర్​ను బ్లూ జెర్సీలో చూడలేం. అయితే, క్రికెట్​ అభిమానుల మనసు ఇంకా వెలితిగానే ఉంది. కాబట్టి, రాంచీలో ధోనీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నా.''

-హేమంత్​ సోరెన్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి

ధోనీ తన కెరీర్​లో 350 వన్డేలు ఆడి.. 10 వేల 773 పరుగులు చేశాడు. ఇక 98 టీ20 మ్యాచ్​ల్లో 37.60 సగటుతో 1,617 పరుగులు సాధించాడు. మరోవైపు ఐపీఎల్​లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి జరగనున్న లీగ్​లో ధోనీ ఆడనున్నాడు.

Dhoni
ధోనీ
Dhoni
ధోనీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.