ETV Bharat / sports

విజయానికి చేరువలో టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​ 91/6

author img

By

Published : Mar 6, 2021, 2:20 PM IST

మొతేరా టెస్టులో ఇంగ్లాండ్ టీ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. క్రీజులో ఫోక్స్ (6), లారెన్స్ (19) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్​, అక్షర్​ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.

india won the fourth test
విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్.. 91/6తో ఇంగ్లాండ్

అహ్మదాబాద్​ వేదికగా భారత్​తో​ జరుగుతున్న చివరి టెస్టులో టీ సమయానికి ఇంగ్లాండ్​ 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ఫోక్స్ (6), లారెన్స్ (19)​ ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్​, అక్షర్ తలో 3 వికెట్లు తీసుకున్నారు. ఇంకా 69 పరుగుల లోటుతో ఉంది రూట్​ సేన.

లంచ్​ అనంతరం బ్యాటింగ్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​.. టపాటపా వికెట్లను కోల్పోయింది. ఓ దశలో 65కే 6 వికెట్లు పడిపోయాయి.

భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 365 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చదవండి: స్విస్ ఓపెన్: సెమీస్​లోకి సాత్విక్​- చిరాగ్​ శెట్టి జోడీ

అహ్మదాబాద్​ వేదికగా భారత్​తో​ జరుగుతున్న చివరి టెస్టులో టీ సమయానికి ఇంగ్లాండ్​ 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ఫోక్స్ (6), లారెన్స్ (19)​ ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్​, అక్షర్ తలో 3 వికెట్లు తీసుకున్నారు. ఇంకా 69 పరుగుల లోటుతో ఉంది రూట్​ సేన.

లంచ్​ అనంతరం బ్యాటింగ్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​.. టపాటపా వికెట్లను కోల్పోయింది. ఓ దశలో 65కే 6 వికెట్లు పడిపోయాయి.

భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 365 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చదవండి: స్విస్ ఓపెన్: సెమీస్​లోకి సాత్విక్​- చిరాగ్​ శెట్టి జోడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.