,

For the first time in seven T20I innings, Sophie Devine has been dismissed for less than 50 😳

Advantage India?#INDvNZ | #T20WorldCup

SCORE 📝 https://t.co/1cVlAeVAym pic.twitter.com/TiLfCDhzDZ

— T20 World Cup (@T20WorldCup) February 27, 2020
", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6219672-1088-6219672-1582787834606.jpg" }, "inLanguage": "te", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6219672-1088-6219672-1582787834606.jpg" } } }
, ", "articleSection": "sports", "articleBody": "టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​తో జరిగిన లీగ్​ మ్యాచ్​లో భారత్​ విజయం సాధించింది. మహిళా టీమిండియా ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... 130కే పరిమితమైంది కివీస్​ జట్టు. 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​'ను భారత ఓపెనర్​ షెఫాలీ వర్మ అందుకుంది. ఈ మెగాటోర్నీలో సెమీస్​ చేరిన తొలిజట్టుగా ఘనత సాధించింది భారత్​.మెల్​బోర్న్​ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​- న్యూజిలాండ్​ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో... 3 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.​ 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం చెందింది కివీస్​ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 రన్స్​ మాత్రమే చేసింది. భారత స్టార్​ బ్యాట్స్​వుమన్​ షెఫాలీ వర్మ...'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచింది. 3⃣ wins in a row for #TeamIndia as we qualify for the #T20WorldCup semi-final! #INDvNZScorecard 👉 https://t.co/PzUxm5OQ1F pic.twitter.com/71XwZ2AHYk— BCCI Women (@BCCIWomen) February 27, 2020 ఆఖరి ఓవర్​ అదుర్స్​...134 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్​ జట్టుకు.. మంచి ఆరంభమే లభించింది. ప్రీస్ట్ ​(12), డివైన్ ​(14) ఫర్వాలేదనిపించారు. అయితే భారీస్కోర్లుగా మలచలేకపోయారు. సుజీ బేట్స్ ​(6) నిరాశపర్చింది. అయితే 34 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయిన జట్టును.. మ్యాడీ గ్రీన్ (24), మార్టిన్ ​(25)​ ఆదుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కివీస్​ ఇన్నింగ్స్​ను గాడిన పెట్టారు. అయితే ఆఖర్లో హేలే జెన్సన్​ (11), అమేలియా కేర్​ (34*) మ్యాచ్​ను ఉత్కంఠగా మార్చేశారు. 19వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. భారత్​ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఆఖరి ఓవర్​ వేసిన శిఖా... 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్​ తీసింది. ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ ఆడిన రాధా యాదవ్... బౌలింగ్​​, బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ రెండు క్యాచ్​లతో అద్భుత ప్రదర్శన చేసింది. భారత బౌలింగ్​లో ఐదుగురు బౌలర్లూ తలో వికెట్​ తీసుకున్నారు. 👉 14 off 9 with the bat👉 1/25 with the ball👉 2 catches in the fieldNot a bad first game of the #T20WorldCup for Radha Yadav 👏#INDvNZ pic.twitter.com/O5o0Wl8dHI— T20 World Cup (@T20WorldCup) February 27, 2020 వరుసగా ఆరు ఇన్నింగ్స్​ల్లో ఆరు అర్ధశతకాలు సాధించి చరిత్ర సృష్టించిన డివైన్​.. ఈ మ్యాచ్​లో మాత్రం రాణించలేకపోయింది. ఆమె పరుగుల జోరుకు భారత బౌలర్ల బ్రేక్​ వేశారు. For the first time in seven T20I innings, Sophie Devine has been dismissed for less than 50 😳Advantage India?#INDvNZ | #T20WorldCupSCORE 📝 https://t.co/1cVlAeVAym pic.twitter.com/TiLfCDhzDZ— T20 World Cup (@T20WorldCup) February 27, 2020 షెఫాలీ దూకుడు...అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ (46; 34 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. తానియా భాటియా (23; 25 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడం వల్ల మిగతా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. No player has ever scored more runs at a higher strike rate at a single Women's #T20WorldCup than Shafali Verma in 2020 (114 runs at 172.72)Superstar 🤩#INDvNZ pic.twitter.com/l9SWDWUP5c— T20 World Cup (@T20WorldCup) February 27, 2020 ఓపెనర్‌ స్మృతి మంధాన (11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (1), జెమిమా రోడ్రిగ్స్‌ (10), దీప్తి శర్మ (8), వేదా కృష్ణమూర్తి (6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖా పాండే (10), రాధా యాదవ్‌ (14) వల్ల న్యూజిలాండ్‌ ముందు ఆ మాత్రమైనా స్కోర్‌ ఉంచగలిగారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ (2), అమెలియా కెేర్​ (2), తాహుహు (1), సోఫీ డివైన్‌ (1), కాస్పెరిక్‌ (1) వికెట్లు తీశారు. India have qualified for the #T20WorldCup semi-finals 🎉 pic.twitter.com/3QLefaxNpE— T20 World Cup (@T20WorldCup) February 27, 2020", "url": "https://www.etvbharat.comtelugu/telangana/sports/cricket/cricket-top-news/india-women-vs-new-zealand-women-shafali-verma-hits-46-runs-and-india-won-by-4-runs/na20200227125622057", "inLanguage": "te", "datePublished": "2020-02-27T12:56:32+05:30", "dateModified": "2020-03-02T17:57:31+05:30", "dateCreated": "2020-02-27T12:56:32+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6219672-1088-6219672-1582787834606.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.comtelugu/telangana/sports/cricket/cricket-top-news/india-women-vs-new-zealand-women-shafali-verma-hits-46-runs-and-india-won-by-4-runs/na20200227125622057", "name": "కివీస్​పై గెలుపుతో ప్రపంచకప్​ సెమీస్​కు భారత్​", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6219672-1088-6219672-1582787834606.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6219672-1088-6219672-1582787834606.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Telangana", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / sports

కివీస్​పై గెలుపుతో ప్రపంచకప్​ సెమీస్​కు భారత్​

author img

By

Published : Feb 27, 2020, 12:56 PM IST

Updated : Mar 2, 2020, 5:57 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​తో జరిగిన లీగ్​ మ్యాచ్​లో భారత్​ విజయం సాధించింది. మహిళా టీమిండియా ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... 130కే పరిమితమైంది కివీస్​ జట్టు. 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​'ను భారత ఓపెనర్​ షెఫాలీ వర్మ అందుకుంది. ఈ మెగాటోర్నీలో సెమీస్​ చేరిన తొలిజట్టుగా ఘనత సాధించింది భారత్​.

India Women vs New Zealand Women
టీ20 ప్రపంచకప్​: సెమీస్​ చేరిన మహిళా టీమిండియా

మెల్​బోర్న్​ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​- న్యూజిలాండ్​ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో... 3 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.​ 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం చెందింది కివీస్​ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 రన్స్​ మాత్రమే చేసింది. భారత స్టార్​ బ్యాట్స్​వుమన్​ షెఫాలీ వర్మ...'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచింది.

ఆఖరి ఓవర్​ అదుర్స్​...

134 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్​ జట్టుకు.. మంచి ఆరంభమే లభించింది. ప్రీస్ట్ ​(12), డివైన్ ​(14) ఫర్వాలేదనిపించారు. అయితే భారీస్కోర్లుగా మలచలేకపోయారు. సుజీ బేట్స్ ​(6) నిరాశపర్చింది. అయితే 34 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయిన జట్టును.. మ్యాడీ గ్రీన్ (24), మార్టిన్ ​(25)​ ఆదుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కివీస్​ ఇన్నింగ్స్​ను గాడిన పెట్టారు. అయితే ఆఖర్లో హేలే జెన్సన్​ (11), అమేలియా కేర్​ (34*) మ్యాచ్​ను ఉత్కంఠగా మార్చేశారు. 19వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. భారత్​ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఆఖరి ఓవర్​ వేసిన శిఖా... 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్​ తీసింది. ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ ఆడిన రాధా యాదవ్... బౌలింగ్​​, బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ రెండు క్యాచ్​లతో అద్భుత ప్రదర్శన చేసింది. భారత బౌలింగ్​లో ఐదుగురు బౌలర్లూ తలో వికెట్​ తీసుకున్నారు.

వరుసగా ఆరు ఇన్నింగ్స్​ల్లో ఆరు అర్ధశతకాలు సాధించి చరిత్ర సృష్టించిన డివైన్​.. ఈ మ్యాచ్​లో మాత్రం రాణించలేకపోయింది. ఆమె పరుగుల జోరుకు భారత బౌలర్ల బ్రేక్​ వేశారు.

షెఫాలీ దూకుడు...

అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ (46; 34 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. తానియా భాటియా (23; 25 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడం వల్ల మిగతా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్‌ స్మృతి మంధాన (11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (1), జెమిమా రోడ్రిగ్స్‌ (10), దీప్తి శర్మ (8), వేదా కృష్ణమూర్తి (6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖా పాండే (10), రాధా యాదవ్‌ (14) వల్ల న్యూజిలాండ్‌ ముందు ఆ మాత్రమైనా స్కోర్‌ ఉంచగలిగారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ (2), అమెలియా కెేర్​ (2), తాహుహు (1), సోఫీ డివైన్‌ (1), కాస్పెరిక్‌ (1) వికెట్లు తీశారు.

మెల్​బోర్న్​ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​- న్యూజిలాండ్​ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో... 3 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.​ 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం చెందింది కివీస్​ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 రన్స్​ మాత్రమే చేసింది. భారత స్టార్​ బ్యాట్స్​వుమన్​ షెఫాలీ వర్మ...'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచింది.

ఆఖరి ఓవర్​ అదుర్స్​...

134 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్​ జట్టుకు.. మంచి ఆరంభమే లభించింది. ప్రీస్ట్ ​(12), డివైన్ ​(14) ఫర్వాలేదనిపించారు. అయితే భారీస్కోర్లుగా మలచలేకపోయారు. సుజీ బేట్స్ ​(6) నిరాశపర్చింది. అయితే 34 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయిన జట్టును.. మ్యాడీ గ్రీన్ (24), మార్టిన్ ​(25)​ ఆదుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కివీస్​ ఇన్నింగ్స్​ను గాడిన పెట్టారు. అయితే ఆఖర్లో హేలే జెన్సన్​ (11), అమేలియా కేర్​ (34*) మ్యాచ్​ను ఉత్కంఠగా మార్చేశారు. 19వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. భారత్​ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఆఖరి ఓవర్​ వేసిన శిఖా... 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్​ తీసింది. ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ ఆడిన రాధా యాదవ్... బౌలింగ్​​, బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ రెండు క్యాచ్​లతో అద్భుత ప్రదర్శన చేసింది. భారత బౌలింగ్​లో ఐదుగురు బౌలర్లూ తలో వికెట్​ తీసుకున్నారు.

వరుసగా ఆరు ఇన్నింగ్స్​ల్లో ఆరు అర్ధశతకాలు సాధించి చరిత్ర సృష్టించిన డివైన్​.. ఈ మ్యాచ్​లో మాత్రం రాణించలేకపోయింది. ఆమె పరుగుల జోరుకు భారత బౌలర్ల బ్రేక్​ వేశారు.

షెఫాలీ దూకుడు...

అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ (46; 34 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. తానియా భాటియా (23; 25 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడం వల్ల మిగతా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్‌ స్మృతి మంధాన (11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (1), జెమిమా రోడ్రిగ్స్‌ (10), దీప్తి శర్మ (8), వేదా కృష్ణమూర్తి (6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖా పాండే (10), రాధా యాదవ్‌ (14) వల్ల న్యూజిలాండ్‌ ముందు ఆ మాత్రమైనా స్కోర్‌ ఉంచగలిగారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ (2), అమెలియా కెేర్​ (2), తాహుహు (1), సోఫీ డివైన్‌ (1), కాస్పెరిక్‌ (1) వికెట్లు తీశారు.

Last Updated : Mar 2, 2020, 5:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.