ETV Bharat / sports

రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అందుకోనున్న టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మకు అభినందనలు తెలిపింది బీసీసీఐ. దీంతో పాటు అర్జున అవార్డును తీసుకోనున్న పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా క్రికెటర్​ దీప్తి శర్మను ప్రశంసించింది.

author img

By

Published : Aug 22, 2020, 10:51 AM IST

BCCI
రోహిత్​ శర్మకు బీసీసీఐ ధన్యావాదాలు

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ.. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అవార్డును అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దీనిపై బీసీసీఐ స్పందించింది. అతడికి అభినందనలు తెలిపింది.

అర్జున అవార్డు అందుకోనున్న టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా జట్టు క్రికెటర్​ దీప్తి శర్మకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. కెరీర్​లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించింది.

  • Congratulations @ImRo45 for being conferred with the Rajiv Gandhi Khel Ratna Award, 2020, India’s highest sporting honour. He is only the fourth Indian cricketer to receive this award.

    We are proud of you, Hitman! pic.twitter.com/ErHJtBQoj9

    — BCCI (@BCCI) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో క్రికెట్​లో ఖేల్​రత్నను సచిన్​ తెందూల్కర్​, మహేంద్రసింగ్ ధోనీ సహా సారథి విరాట్​ కోహ్లీ అందుకున్నారు.

క్రికెటర్లు ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మతో పాటు అథ్లెట్​ ద్యుతి చంద్​, షూటర్​ మను బాకర్​ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు. వీటిని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో అందజేయనున్నారు.

BCCI
ఖేల్​రత్న పురస్కార గ్రహీతలు

ఇది చూడండి స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు 'ఖేల్​రత్న' అవార్డు

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ.. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అవార్డును అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దీనిపై బీసీసీఐ స్పందించింది. అతడికి అభినందనలు తెలిపింది.

అర్జున అవార్డు అందుకోనున్న టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా జట్టు క్రికెటర్​ దీప్తి శర్మకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. కెరీర్​లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించింది.

  • Congratulations @ImRo45 for being conferred with the Rajiv Gandhi Khel Ratna Award, 2020, India’s highest sporting honour. He is only the fourth Indian cricketer to receive this award.

    We are proud of you, Hitman! pic.twitter.com/ErHJtBQoj9

    — BCCI (@BCCI) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో క్రికెట్​లో ఖేల్​రత్నను సచిన్​ తెందూల్కర్​, మహేంద్రసింగ్ ధోనీ సహా సారథి విరాట్​ కోహ్లీ అందుకున్నారు.

క్రికెటర్లు ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మతో పాటు అథ్లెట్​ ద్యుతి చంద్​, షూటర్​ మను బాకర్​ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు. వీటిని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో అందజేయనున్నారు.

BCCI
ఖేల్​రత్న పురస్కార గ్రహీతలు

ఇది చూడండి స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు 'ఖేల్​రత్న' అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.