ETV Bharat / sports

గిల్​, సిరాజ్ అరంగేట్రం.. రెండో టెస్టుకు జట్టిదే

ఆసీస్​తో రెండో టెస్టు కోసం టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచుతో సిరాజ్​, గిల్ ​ టెస్టు అరంగేట్రం చేయనున్నారు.

author img

By

Published : Dec 25, 2020, 12:12 PM IST

AUS vs IND: India announce playing XI for Boxing Day Test
టీమ్​ఇండియా తుది జట్టు ప్రకటన

మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో(బాక్సింగ్​ డే) టెస్టుకు తుది జట్టును ప్రకటించింది టీమ్​ఇండియా. సారథి కోహ్లీ గైర్హాజరీతో అజింక్యా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. పుజారా వైస్​ కెప్టెన్​. మయాంక్​ అగర్వాల్​, శుభమన్​ గిల్​, హునుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​, ఉమేశ్​ యాదవ్​, బుమ్రా, సిరాజ్ తుది​ జట్టులోకి ఉన్నారు.

వీరిలో గిల్​, సిరాజ్​ ఈ పోరుతోనే టెస్టు అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం 1-0తో ఆసీస్​ సిరీస్​ ఆధిక్యంలో ఉంది ఆసీస్. ఈ పోరులో గెలిచి 1-1సిరీస్​ను సమం చేయాలని టీమ్​ఇండియా పట్టుదలగా ఉంది.

మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో(బాక్సింగ్​ డే) టెస్టుకు తుది జట్టును ప్రకటించింది టీమ్​ఇండియా. సారథి కోహ్లీ గైర్హాజరీతో అజింక్యా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. పుజారా వైస్​ కెప్టెన్​. మయాంక్​ అగర్వాల్​, శుభమన్​ గిల్​, హునుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​, ఉమేశ్​ యాదవ్​, బుమ్రా, సిరాజ్ తుది​ జట్టులోకి ఉన్నారు.

వీరిలో గిల్​, సిరాజ్​ ఈ పోరుతోనే టెస్టు అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం 1-0తో ఆసీస్​ సిరీస్​ ఆధిక్యంలో ఉంది ఆసీస్. ఈ పోరులో గెలిచి 1-1సిరీస్​ను సమం చేయాలని టీమ్​ఇండియా పట్టుదలగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.