ETV Bharat / sports

జపాన్​ ఓపెన్ నుంచి కిదాంబి శ్రీకాంత్​ ఔట్

author img

By

Published : Jul 24, 2019, 12:51 PM IST

భారత్ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.. జపాన్​ ఓపెన్​ తొలి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. మరో భారత ఆటగాడు సమీరవర్మ, డెన్మార్క్ క్రీడాకారుని చేతిలో ఓటమి పాలయ్యాడు.

జపాన్​ ఓపెన్​లో శ్రీకాంత్​ కథ ముగిసే

జపాన్​ ఓపెన్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఫామ్​లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిదాంబి శ్రీకాంత్.. బుధవారం జరిగిన మ్యాచ్​లో మరో భారత షట్లర్​ హెచ్​ఎస్ ప్రణయ్ చేతిలో తొలి రౌండ్​లోనే ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడిన ప్రణయ్, గేమ్​ను 59 నిమిషాల్లోనే ముగించి 21-13, 11-21, 22-20 పాయింట్ల తేడాతో గెల్చుకున్నాడు.

మాజీ ప్రపంచ నంబర్​ వన్ ఆటగాడైన శ్రీకాంత్.. ఈ సీజన్​లో ఫామ్​ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. గత వారం ఇండోనేసియా ఓపెన్​లోనూ రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.

మరో అన్​సీడెడ్ ఆటగాడు సమీర్ వర్మ, డెన్మార్క్​కు చెందిన ఆండ్రెస్ ఆంటోసెన్​ చేతిలో 17-21, 12-21 పాయింట్ల తేడాతో గేమ్​ను చేజార్చుకున్నాడు.
మిక్స్​డ్ డబుల్స్​లో ప్రణవ్-సిక్కి రెడ్డి జోడీ, చైనాకు చెందిన జెండ్​ సీ వై- హుయాంగ్ యా క్వియాంగ్ చేతిలో 11-21, 14-21 తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇది చదవండి: 'హిమ' పాంచ్​ పటాకా- నెలలో 5 స్వర్ణాలు

జపాన్​ ఓపెన్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఫామ్​లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిదాంబి శ్రీకాంత్.. బుధవారం జరిగిన మ్యాచ్​లో మరో భారత షట్లర్​ హెచ్​ఎస్ ప్రణయ్ చేతిలో తొలి రౌండ్​లోనే ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడిన ప్రణయ్, గేమ్​ను 59 నిమిషాల్లోనే ముగించి 21-13, 11-21, 22-20 పాయింట్ల తేడాతో గెల్చుకున్నాడు.

మాజీ ప్రపంచ నంబర్​ వన్ ఆటగాడైన శ్రీకాంత్.. ఈ సీజన్​లో ఫామ్​ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. గత వారం ఇండోనేసియా ఓపెన్​లోనూ రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.

మరో అన్​సీడెడ్ ఆటగాడు సమీర్ వర్మ, డెన్మార్క్​కు చెందిన ఆండ్రెస్ ఆంటోసెన్​ చేతిలో 17-21, 12-21 పాయింట్ల తేడాతో గేమ్​ను చేజార్చుకున్నాడు.
మిక్స్​డ్ డబుల్స్​లో ప్రణవ్-సిక్కి రెడ్డి జోడీ, చైనాకు చెందిన జెండ్​ సీ వై- హుయాంగ్ యా క్వియాంగ్ చేతిలో 11-21, 14-21 తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇది చదవండి: 'హిమ' పాంచ్​ పటాకా- నెలలో 5 స్వర్ణాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shuicheng County, Liupanshui City, Guizhou Province, southwest China - July 23-24, 2019 (CCTV - No access Chinese mainland)
1. Rescuers at site, mountainside affected by landslide
2. Various of rescuers rushing to save trapped people
3. Medical staff, ambulances at site
A landslide buried 21 residential buildings at 21:20 on Tuesday in Shuicheng County of southwest China's Guizhou Province.
By 00:30 on Wednesday, 10 people were dug out from the buried houses after local authorities and rescuers immediately responded to the emergency.
The exact number of people who are missing is currently being double checked.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.