ETV Bharat / sitara

'ఆర్​ఎక్స్​ 100' దర్శకుడు కొత్త సినిమాలో సిద్ధార్థ్‌!

author img

By

Published : Apr 29, 2020, 9:18 AM IST

Updated : Apr 29, 2020, 10:03 AM IST

'ఆర్​ఎక్స్​ 100' ఫేం అజయ్​ భూపతి తెరకెక్కిస్తున్న 'మహాసముద్రం'లో శర్వానంద్​తో పాటు సిద్దార్థ్ హీరోగా నటించనున్నాడని సమాచారం.

Siddharth Makes A Comeback In Telugu With This Filma
'ఆర్​ఎక్స్​ 100' దర్శకుడు చిత్రంలో మరో హీరో!

తొలిచిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100'తోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం 'మహాసముద్రం' పేరుతో ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఇద్దరు హీరోలు కలిసి నటించాల్సిన చిత్రమిది. యువ కథానాయకుడు శర్వానంద్‌ ఇందులో నటించేందుకు ఇదివరకే అంగీకరించగా, రెండో హీరోగా సిద్ధార్థ్‌ కనిపించనున్నట్లు టాక్​. సిద్ధార్థ్ టాలీవుడ్​కు దూరమై చాలా కాలమైంది.

"ఆర్‌ఎక్స్‌ 100 తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో రూపొందుతోంది. వైజాగ్‌ నేపథ్యంగా సాగుతుంది. నాకు తెలిసి ఇదే నా తొలి, చివరి మల్టీస్టారర్‌. ఎందుకంటే ఇలాంటి కథ రాయడం ఒకెత్తైతే.. దాన్ని ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించడం మరొకెత్తు"

-అజయ్​ భూపతి, ఆర్​ఎక్స్​ 100 దర్శకుడు

Siddharth Makes A Comeback In Telugu With This Film
సిద్ధార్థ్‌

ఇదీ చూడండి : 'నన్ను వాళ్లు చులకనగా చూసేవారు'

తొలిచిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100'తోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం 'మహాసముద్రం' పేరుతో ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఇద్దరు హీరోలు కలిసి నటించాల్సిన చిత్రమిది. యువ కథానాయకుడు శర్వానంద్‌ ఇందులో నటించేందుకు ఇదివరకే అంగీకరించగా, రెండో హీరోగా సిద్ధార్థ్‌ కనిపించనున్నట్లు టాక్​. సిద్ధార్థ్ టాలీవుడ్​కు దూరమై చాలా కాలమైంది.

"ఆర్‌ఎక్స్‌ 100 తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో రూపొందుతోంది. వైజాగ్‌ నేపథ్యంగా సాగుతుంది. నాకు తెలిసి ఇదే నా తొలి, చివరి మల్టీస్టారర్‌. ఎందుకంటే ఇలాంటి కథ రాయడం ఒకెత్తైతే.. దాన్ని ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించడం మరొకెత్తు"

-అజయ్​ భూపతి, ఆర్​ఎక్స్​ 100 దర్శకుడు

Siddharth Makes A Comeback In Telugu With This Film
సిద్ధార్థ్‌

ఇదీ చూడండి : 'నన్ను వాళ్లు చులకనగా చూసేవారు'

Last Updated : Apr 29, 2020, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.