2010లో వచ్చిన 'ప్రస్థానం'ను బాలీవుడ్లో అదేపేరుతో రీమేక్ చేస్తున్నారు. సంజయ్దత్ ప్రధాన పాత్రలో నటించాడు. టీజర్ ఇప్పటికే అలరిస్తోంది. ఈ సినిమా కొత్త పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు సంజూ. "బల్దేవ్ ప్రతాప్ సింగ్, అతడి కుటుంబాన్ని కలవండి" అని పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మనీషా కోయిరాలా, జాకీ ష్రాఫ్, అలీ ఫజల్, సత్యజీత్ దూబే కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయికుమార్ పోషించిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. టీజర్: హిందీ 'ప్రస్థానం'లో అదరగొట్టిన సంజూ