ETV Bharat / sitara

'చీకట్లో ఎటాక్ చేశారు.. కానీ ఎవరో కనిపించలేదు'

author img

By

Published : Mar 6, 2020, 12:42 PM IST

అనుష్క నటిస్తున్న 'నిశ్శబ్దం' ట్రైలర్​ నేడు విడుదలైంది. ఆసక్తి కలిగిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

'చీకట్లో ఎటాక్ చేశారు.. కానీ ఎవరో కనిపించలేదు'
నిశ్శబ్దం ట్రైలర్

స్వీటీ అనుష్కశెట్టి నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. థ్రిల్లర్​ కథతో తెరకెక్కించారు. ట్రైలర్​ను హీరో నాని.. ట్విట్టర్​లో నేడు విడుదల చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ అంచనాల్ని పెంచుతోందీ చిత్రం. ఇందులో అనుష్క.. మాట్లాడలేని ఓ అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

ఐదు భాషల్లో వచ్చే నెల 2న విడుదల కానుందీ చిత్రం. ఇందులో మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్​సన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందించాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్వీటీ అనుష్కశెట్టి నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. థ్రిల్లర్​ కథతో తెరకెక్కించారు. ట్రైలర్​ను హీరో నాని.. ట్విట్టర్​లో నేడు విడుదల చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ అంచనాల్ని పెంచుతోందీ చిత్రం. ఇందులో అనుష్క.. మాట్లాడలేని ఓ అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

ఐదు భాషల్లో వచ్చే నెల 2న విడుదల కానుందీ చిత్రం. ఇందులో మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్​సన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందించాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.