తిరుమల శ్రీవారిని నటులు మంచు విష్ణు, మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
తాను నటించిన నూతన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నందున శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు మంచు విష్ణు తెలిపారు.
ఇదీ చదవండి: 'మోసగాళ్లు' టీజర్: ఆట ఇప్పుడే మొదలైంది