ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 8 మంది మావోయిస్టులు హతం - CHHATTISGARH ENCOUNTER

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో 8 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter
Chhattisgarh Encounter (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 3:29 PM IST

Updated : Feb 1, 2025, 3:54 PM IST

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్‌ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్‌ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Last Updated : Feb 1, 2025, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.