బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఇందూ కీ జవానీ'. సోమవారం తన పాత్రకు సంబంధించిన టీజర్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది కియారా. బెంగాలీ దర్శకుడు అబీర్ సేన్గుప్తా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆన్లైన్ యాప్ డేటింగ్ లవ్ స్టోరీ నేపథ్యంలో కథ సాగనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'ఇందూ కీ జవానీ' చిత్రానికి మోనిషా అడ్వాణీ, నిఖిల్ అడ్వాణీలతో సహా మధు భోజ్వానీ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నిరంజన్ అయ్యంగార్, ర్యాన్ స్టీఫెన్ సహ నిర్మాతలు.