71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి రంగంలో పౌరులు అందించే విశిష్ట సేవలకుగానూ వారిని ఎంపిక చేసి వారికి పురస్కారాలను బహూకరిస్తారు. పద్మశ్రీ పురస్కారానికి అర్హత సాధించిన బాలీవుడ్ ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారు.
![Kangana Ranaut, Ekta Kapoor, Adnan Sami and Karan Jahor have been conferred with Padma Shri award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5842615_padma.jpg)
వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఏక్తా కపూర్, అద్నాన్ సమీ, అగ్రనిర్మాత కరణ్ జోహార్లు ఉన్నారు. వీరందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరిస్తారు.
ఇదీ చూడండి.. అజయ్ దేవగణ్ 'తానాజీ' డబుల్ సెంచరీ