ETV Bharat / sitara

జేఎన్​యూ అల్లర్ల నేపథ్యంలో​ సినిమా .. రిలీజ్ కష్టమే!​ - వర్ధమైనం సినిమాకు సెన్సార్​ కష్టాలు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దిల్లీ జవహర్​లాల్​ యూనివర్సిటీ(జేఎన్​యూ)లో అల్లర్ల వ్యవహారం కథాంశంగా తెరకెక్కిన మలయాళ చిత్రం 'వర్ధమానం' సినిమాకు సెన్సార్​ కష్టాలు ఎదురయ్యాయి. ఈ చిత్రం విడుదలను సీబీఎఫ్​సీ నిరాకరించింది. దీనిపై ఆందోళనకు వ్యక్తం చేసిన చిత్రనిర్మాత ఆర్యాదన్​ శౌకత్.. రివైజింగ్​​ కమిటీని ఆశ్రయిస్తానని వెల్లడించారు.

lleges anti-national elements
వర్థమానం
author img

By

Published : Dec 29, 2020, 2:28 PM IST

మలయాళ చిత్రం 'వర్ధమానం'కు సెన్సార్​ బోర్డులో చుక్కెదురైంది. ఈ సినిమాను విడుదల చేయడానికి అక్కడి(కేరళ) సీబీఎఫ్​సీ బోర్డు నిరాకరించింది. ఈ విషయంపై చిత్రనిర్మాత ఆర్యాదన్​ శౌకత్​ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రివైజింగ్​​ కమిటీని ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా, ఈ చిత్రం ఒక జాతికి వ్యతిరేకంగా ఉందని, అందుకే విడుదులకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు సెన్సార్​ బోర్డు కమిటీ సభ్యుడు సందీప్​ కుమార్​.

lleges anti-national elements
వర్థమానం

సినిమా కథాంశం

ఈ ఏడాది జనవరిలో కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీలోకి చరొబడి కర్రలు, రాడ్​లతో విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదంతా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ అల్లర్ల ఆధారంగానే 'వర్ధమానం' చిత్రాన్ని తెరకెక్కించారు సిద్దార్థ్. ఇందులో ప్రముఖ నటి పార్వతి నటించారు.

ఇదీ చూడండి : జేఎన్​యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం

మలయాళ చిత్రం 'వర్ధమానం'కు సెన్సార్​ బోర్డులో చుక్కెదురైంది. ఈ సినిమాను విడుదల చేయడానికి అక్కడి(కేరళ) సీబీఎఫ్​సీ బోర్డు నిరాకరించింది. ఈ విషయంపై చిత్రనిర్మాత ఆర్యాదన్​ శౌకత్​ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రివైజింగ్​​ కమిటీని ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా, ఈ చిత్రం ఒక జాతికి వ్యతిరేకంగా ఉందని, అందుకే విడుదులకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు సెన్సార్​ బోర్డు కమిటీ సభ్యుడు సందీప్​ కుమార్​.

lleges anti-national elements
వర్థమానం

సినిమా కథాంశం

ఈ ఏడాది జనవరిలో కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీలోకి చరొబడి కర్రలు, రాడ్​లతో విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదంతా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ అల్లర్ల ఆధారంగానే 'వర్ధమానం' చిత్రాన్ని తెరకెక్కించారు సిద్దార్థ్. ఇందులో ప్రముఖ నటి పార్వతి నటించారు.

ఇదీ చూడండి : జేఎన్​యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.