తన తియ్యని స్వరం రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubrahmanyam last song in movie) ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ అన్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అన్నాత్తే'(rajinikanth annaatthe). సన్పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్, మీనా, ఖుష్బూ తదితరులు నటించారు. ఇమాన్ సంగీతం సమకూర్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">