ETV Bharat / sitara

నాగ్​ మాటిచ్చి నిలబెట్టుకోలేదు : రేఖ - actress rekha in ali to saradaga program episode

'ఆనందం'తో గుర్తింపు తెచ్చుకున్న నటి రేఖ. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. తాజాగా కథానాయకుడు నాగార్జున ఓ మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని తెలిపింది.

rekha
నాగ్​ మాటిచ్చి నిలబెట్టుకోలైదు : రేఖ
author img

By

Published : Feb 21, 2020, 8:35 AM IST

Updated : Mar 2, 2020, 1:01 AM IST

అతిథి పాత్ర మాత్రమే కాదు, మరొక సినిమా చేద్దామని మాటిచ్చిన నాగార్జున ఇంతవరకు ఏం చెప్పలేదని అంటోంది కథానాయిక రేఖ. 'ఆనందం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి ప్రయత్నంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 'ఒకటో నంబరు కుర్రాడు'తో యువత హృదయాలు దోచుకుంది. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా వచ్చిన 'మన్మథుడు' సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది.

అసలు విషయం ఏంటంటే.. 'మన్మథుడు' చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రత్యేక పాత్ర కాదు మరో సినిమా చేద్దామన్నాడట నాగ్‌. అయితే అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ఆ అవకాశం రాలేదు. "ఈ మాట ఎప్పుడో చెప్పారు. ఇప్పటి వరకు ప్రామిస్‌ నిలబెట్టుకోలేదు. సర్‌ ఇంకా వేచి చూస్తున్నా" అని నాగ్‌ని ఉద్దేశించి సరదాగా చెప్పుకొచ్చింది రేఖ.

ఇదీ చూడండి : థియేటర్లలో 'పాంచ్ పటాకా'.. ఏకంగా ఐదు సినిమాలు

అతిథి పాత్ర మాత్రమే కాదు, మరొక సినిమా చేద్దామని మాటిచ్చిన నాగార్జున ఇంతవరకు ఏం చెప్పలేదని అంటోంది కథానాయిక రేఖ. 'ఆనందం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి ప్రయత్నంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 'ఒకటో నంబరు కుర్రాడు'తో యువత హృదయాలు దోచుకుంది. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా వచ్చిన 'మన్మథుడు' సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది.

అసలు విషయం ఏంటంటే.. 'మన్మథుడు' చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రత్యేక పాత్ర కాదు మరో సినిమా చేద్దామన్నాడట నాగ్‌. అయితే అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ఆ అవకాశం రాలేదు. "ఈ మాట ఎప్పుడో చెప్పారు. ఇప్పటి వరకు ప్రామిస్‌ నిలబెట్టుకోలేదు. సర్‌ ఇంకా వేచి చూస్తున్నా" అని నాగ్‌ని ఉద్దేశించి సరదాగా చెప్పుకొచ్చింది రేఖ.

ఇదీ చూడండి : థియేటర్లలో 'పాంచ్ పటాకా'.. ఏకంగా ఐదు సినిమాలు

Last Updated : Mar 2, 2020, 1:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.