ETV Bharat / jagte-raho

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్​లో వ్యవసాయ క్షేత్రంలోని నీటి గుంటలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన కార్తీక్​ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయినట్టు ఎస్సై తెలిపారు.

author img

By

Published : Aug 11, 2020, 11:01 AM IST

youngman went to swimming in formpond  and died
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్​లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి కార్తీక్(22) అనే యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన కార్తీక్​ స్నేహితుడితో కలిసి... ఆదివారం సోమశిల సందర్శించాడు. అనంతరం తర్నికల్​లోని స్నేహితుడికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఫాంపాండ్​లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చినిపోయాడు. మృతుని తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్​లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి కార్తీక్(22) అనే యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన కార్తీక్​ స్నేహితుడితో కలిసి... ఆదివారం సోమశిల సందర్శించాడు. అనంతరం తర్నికల్​లోని స్నేహితుడికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఫాంపాండ్​లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చినిపోయాడు. మృతుని తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.