ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన లారీ... యువకుడు మృతి - దోమకొండ మండలం లింగుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

లారీ బైక్​ను ఢీకొట్టిన ఘటనలో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో జరిగింది.

young man died in a road accident at lingupally village domakonda manadal kamareddy district
బైక్​ను ఢీకొట్టిన లారీ... యువకుడు మృతి
author img

By

Published : Jul 14, 2020, 8:29 AM IST

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్​ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు బీబీపేట్ గ్రామానికి చెందిన చంద్ర బాస్కర్​గా గుర్తించిన దోమకొండ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్​ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు బీబీపేట్ గ్రామానికి చెందిన చంద్ర బాస్కర్​గా గుర్తించిన దోమకొండ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రాణం తీసిన పందెం.. మద్యం పోటీలో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.