ETV Bharat / jagte-raho

రిసార్ట్​లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - రంగారెడ్డి జిల్లా వార్తలు

ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

young boy commited suicide in rangareddy district
రిసార్ట్​లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Oct 20, 2020, 11:06 AM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని పమ్​ ఎక్సోటిక రిసార్ట్​లో హౌస్​కీపర్​గా పని చేస్తున్న మడికట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని పమ్​ ఎక్సోటిక రిసార్ట్​లో హౌస్​కీపర్​గా పని చేస్తున్న మడికట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: సమంత కొడుకు కోసం ఉపాసన స్పెషల్​ గిఫ్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.