ETV Bharat / jagte-raho

చెరువులో పడి మహిళ మృతి.. అనుమానంలో గ్రామస్థులు - women died of falling into pond in nawabpeta mandal

చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండలం రామ్​సింగ్​తండాలో చోటుచేసుకుంది. మహిళ ప్రమాదవశాత్తు చెరువులో పడిందా .. లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women died of falling into pond in ram singh thanda
రామ్​సింగ్​తండాలోని చెరువులో పడి మహిళ మృతి
author img

By

Published : Aug 23, 2020, 4:02 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండలం రామ్​సింగ్​తండాకు చెందిన కవిత చెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు మూడేళ్ల పాప ఉంది. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కవిత ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండలం రామ్​సింగ్​తండాకు చెందిన కవిత చెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు మూడేళ్ల పాప ఉంది. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కవిత ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.