ETV Bharat / jagte-raho

ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు - సంగారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీకి విఫల యత్నం

సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో దొంగలు చెలరేగిపోయారు. యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

two-thiefs-attempted-atm-theft-in-sangareddy-district
ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు
author img

By

Published : Jan 24, 2021, 3:32 PM IST

Updated : Jan 24, 2021, 4:56 PM IST

యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో జరిగింది. గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను తెరవడానికి ప్రయత్నించిన దొంగలు ఎంతకీ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.

ఏటీఎంను గ్యాస్​ కట్టర్​తో తెరిచేందుకు దొంగలు ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానికంగా అలికిడి వినిపించడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లి పోయారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో జరిగింది. గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను తెరవడానికి ప్రయత్నించిన దొంగలు ఎంతకీ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.

ఏటీఎంను గ్యాస్​ కట్టర్​తో తెరిచేందుకు దొంగలు ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానికంగా అలికిడి వినిపించడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లి పోయారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!

Last Updated : Jan 24, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.