ETV Bharat / jagte-raho

పోలీసులు వెంటాడారు.. కాల్వలో పడి చనిపోయారు

author img

By

Published : Oct 30, 2019, 3:54 PM IST

కోడి పందేల నిర్వహణ ఇద్దరి ప్రాణాలు తీసింది. పందేల స్థావరాలపై పోలీసులు దాడిచేయగా.. పారిపోబోయిన ముగ్గురు వ్యక్తులు కాల్వలో పడ్డారు. ఇద్దరు మృతిచెందగా మరొకరి కోసం గాలిస్తున్నారు.

పోలీసులు వెంటాడారు.. కాల్వలో పడి చనిపోయారు

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. మధు, శ్రీను మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు వెంటాడారు.. కాల్వలో పడి చనిపోయారు

ఇవీచూడండి: 'మాయల' ఫకీరు.. స్థానికుల చేతిలో తిన్నాడు దెబ్బలు...

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. మధు, శ్రీను మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు వెంటాడారు.. కాల్వలో పడి చనిపోయారు

ఇవీచూడండి: 'మాయల' ఫకీరు.. స్థానికుల చేతిలో తిన్నాడు దెబ్బలు...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.