సంగారెడ్డి జిల్లా హనుమాన్నగర్లో ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సెలవు రోజు కావడంతో పిల్లలు ఆడుకుంటుండగా ఘటన జరిగింది. మృతులు కృష్ణ, నిపర్తి, సందేశ్గా గుర్తించారు. వీరి కుటుంబాలు పదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు.
ముగ్గురిని మింగిన క్వారీ... - క్వారీ
సంగారెడ్డి జిల్లా హనుమాన్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
![ముగ్గురిని మింగిన క్వారీ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2538248-332-3f36eff1-4717-4886-b99a-df700293b69e.jpg?imwidth=3840)
మృతి చెందిన చిన్నారులు
సంగారెడ్డి జిల్లా హనుమాన్నగర్లో ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సెలవు రోజు కావడంతో పిల్లలు ఆడుకుంటుండగా ఘటన జరిగింది. మృతులు కృష్ణ, నిపర్తి, సందేశ్గా గుర్తించారు. వీరి కుటుంబాలు పదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు.
ముగ్గురిని మింగిన క్వారీ...
ముగ్గురిని మింగిన క్వారీ...
Note: script Etv Office