ETV Bharat / jagte-raho

వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతం.. రైతు మృతి

author img

By

Published : Jan 2, 2021, 7:52 PM IST

కరెంట్​షాక్​కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో జరిగింది.

The farmer died on the spot due to electric shock at suryapet district
కరెంట్​ షాక్​ కొట్టి రైతు అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అర్వపల్లికి చెందిన రైతు బైరబోయిన సంజీవ(52) తనకున్న వ్యవసాయ భూమిలో పని చేస్తున్నాడు. ఆ క్రమంలో మోటార్ స్టార్టర్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతం సంభవించి మరణించాడు.

పొలంలో పనిచేస్తున్న మృతుని కుమారుడు తండ్రి పడిపోవడాన్ని గమనించాడు. కానీ అప్పటికే తన తండ్రి మృతి చెందాడు. మృతునికి ఓ కుమారుడు, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అర్వపల్లికి చెందిన రైతు బైరబోయిన సంజీవ(52) తనకున్న వ్యవసాయ భూమిలో పని చేస్తున్నాడు. ఆ క్రమంలో మోటార్ స్టార్టర్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతం సంభవించి మరణించాడు.

పొలంలో పనిచేస్తున్న మృతుని కుమారుడు తండ్రి పడిపోవడాన్ని గమనించాడు. కానీ అప్పటికే తన తండ్రి మృతి చెందాడు. మృతునికి ఓ కుమారుడు, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.

ఇదీ చూడండి : ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.