ETV Bharat / jagte-raho

కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో?

author img

By

Published : Jul 21, 2020, 6:49 AM IST

నెలలు నిండని ఓ పసికందు మృతదేహం కాలువలో లభ్యమైంది. ఈ విషాదకర ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది.

The body of a premature baby in the canal
కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో?

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. నెహ్రూ మైదానం సమీపంలోని ప్రధాన కాలువలో నెలలు నిండని ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ప్రధాన కాలువకు దగ్గరలో ఆసుపత్రులు ఉండటంతో.. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు పసికందును ఇందులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. నెహ్రూ మైదానం సమీపంలోని ప్రధాన కాలువలో నెలలు నిండని ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ప్రధాన కాలువకు దగ్గరలో ఆసుపత్రులు ఉండటంతో.. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు పసికందును ఇందులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీచూడండి: కోతులకు అరటిపండ్లు వేసి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.