ETV Bharat / jagte-raho

మడికొండలో 10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్​

author img

By

Published : Dec 20, 2020, 8:18 PM IST

విశ్వసనీయ సమాచారంతో మడికొండ గ్రామంలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22,670 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

Task force police raids at Madikonda village
మడికొండలో 10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్​

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 10 మంది పేకాటరాయుళ్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22,670 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ నందీరామ్ నాయక్, గొర్రె మధు తెలిపారు.

గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం పేకాటరాయుళ్లను మడికొండ పోలీసులకు అప్పగించారు.

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 10 మంది పేకాటరాయుళ్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22,670 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ నందీరామ్ నాయక్, గొర్రె మధు తెలిపారు.

గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం పేకాటరాయుళ్లను మడికొండ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: అన్న వచ్చాడని తీసుకెళ్లాడు... భార్యని కొట్టి చంపాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.