ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి.. ఐదుగురు అరెస్ట్​ - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బుడ్డగానితండా శివారులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Task force police raid on card players in buddaganitanda marikal mandal narayanapet district
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి.. అయిదుగురు అరెస్ట్​
author img

By

Published : Jul 6, 2020, 9:47 AM IST

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డగానితండాశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35,280 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే సహించేది లేదని మరికల్‌ ఎస్సై మహ్మద్‌ నాసర్‌ హెచ్చరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డగానితండాశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35,280 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే సహించేది లేదని మరికల్‌ ఎస్సై మహ్మద్‌ నాసర్‌ హెచ్చరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

ఇదీ చూడండి: 23 వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 1,590 మందికి పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.