ETV Bharat / jagte-raho

పోలీసుల కస్టడీలో మోసాలకు పాల్పడుతున్న నిందితులు - సామాజిక మాధ్యమాల్లో మోసాలు

పేద రోగుల దయనీయ స్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి... డబ్బులు దండుకుంటున్న నిందితులను చంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నగరంలోని పలు పోలీసు స్టేషన్​లలో వీరిపై కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

social media cheaters in police custody
పోలీసుల కస్టడీలో మోసాలకు పాల్పడుతున్న నిందితులు
author img

By

Published : Aug 5, 2020, 10:57 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పేద రోగుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా చూపించి... వారిని ఆదుకోవాలని కోరుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను చంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మాన్, ఆయుబ్ అనే నిందితులు... దాతలు ఇచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరిపై బహదూర్​పుర పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. కోర్డు ఆదేశంతో 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

హైదరాబాద్ యూత్ కౌరేజ్ అనే ఫేస్​బుక్ పేజ్​లో పోస్టు చేసి... దయనీయ స్థితిలో ఉన్న పేద రోగులకు దాతలు ఇచ్చిన డబ్బులను తమ అకౌంట్​లలోకి మల్లించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి వీరిని రిమాండ్​కు తరలించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్​లలో వీరిపై కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పేద రోగుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా చూపించి... వారిని ఆదుకోవాలని కోరుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను చంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మాన్, ఆయుబ్ అనే నిందితులు... దాతలు ఇచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరిపై బహదూర్​పుర పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. కోర్డు ఆదేశంతో 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

హైదరాబాద్ యూత్ కౌరేజ్ అనే ఫేస్​బుక్ పేజ్​లో పోస్టు చేసి... దయనీయ స్థితిలో ఉన్న పేద రోగులకు దాతలు ఇచ్చిన డబ్బులను తమ అకౌంట్​లలోకి మల్లించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి వీరిని రిమాండ్​కు తరలించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్​లలో వీరిపై కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.