ETV Bharat / jagte-raho

శిఖా చౌదరి మా ఇంటికి ఎందుకొచ్చింది: పద్మశ్రీ

author img

By

Published : Feb 7, 2019, 6:53 PM IST

Updated : Feb 7, 2019, 6:59 PM IST

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్​ చిట్​ ఇవ్వడంపై... భార్య పద్మ శ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు. రాకేశ్​ రెడ్డి వద్ద తీసుకున్న డబ్బు ఏమైందో తనకు తెలియదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత శిఖా తమ ఇంటికి ఎందుకొచ్చిందో పోలీసులు విచారించాలని కోరారు. జయరాం భర్తగా, తండ్రిగా గొప్ప పాత్ర పోషించారని పద్మ శ్రీ గుర్తు చేసుకున్నారు.

శిఖా చౌదరి జయరాం ఇం
శిఖా చౌదరి జయరాం ఇంటికి ఎందుకొచ్చింది
రెండు అంశాలపై హైదరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశానని జయరాం భార్య పద్మ శ్రీ తెలిపారు. తన భర్త మరణానికి సంబంధించి ఎఫ్​ఐఆర్, జయరాం చనిపోయిన తర్వాత మా ఇంట్లోకి శిఖా ఎందుకొచ్చింది అనే అంశాలపై విచారణ జరపాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
undefined

శిఖా చౌదరి జయరాం ఇంటికి ఎందుకొచ్చింది
రెండు అంశాలపై హైదరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశానని జయరాం భార్య పద్మ శ్రీ తెలిపారు. తన భర్త మరణానికి సంబంధించి ఎఫ్​ఐఆర్, జయరాం చనిపోయిన తర్వాత మా ఇంట్లోకి శిఖా ఎందుకొచ్చింది అనే అంశాలపై విచారణ జరపాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
undefined
Intro:Tg_wgl_02_07_yuva_tharangam_naveen_mittal_av_c5


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి పింగిలి డిగ్రీ కళాశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు దుమ్ము దులిపారు. వివిధ జానపద పాటలకు నృత్యాలు చేస్తూ ఆదరగొట్టారు. పింగిలి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయి యువతరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ హాజరయ్యారు. విద్యార్థులకు నిరంతరం చదువులే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరమని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో పలుగోని విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో ని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పలుగొన్నారు. జానపద, శాస్ర్తియ నృత్యాలు చేస్తూ సందడి చేశారు..... స్పాట్


Conclusion:yuva tharangam
Last Updated : Feb 7, 2019, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.