ETV Bharat / jagte-raho

అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

author img

By

Published : Jan 7, 2021, 1:04 PM IST

సంగారెడ్డి జిల్లా రుద్రారం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

road accident, sangareddy, rudraram highway
రోడ్డు ప్రమాదం, సంగారెడ్డి, రుద్రారం రహదారి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డెకరేషన్ పూలతో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు కల్హేర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్‌ ద్విచక్రహహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న కారు.. అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో శ్రీకాంత్‌ గౌడ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డెకరేషన్ పూలతో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు కల్హేర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్‌ ద్విచక్రహహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న కారు.. అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో శ్రీకాంత్‌ గౌడ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రియుడి మోజులో పడి.. సినీ ఫక్కీలో భర్త హత్య..​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.