ETV Bharat / jagte-raho

గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసిన పోలీసులు

author img

By

Published : Aug 18, 2020, 10:03 PM IST

వైజాగ్​ నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముఠాను ​ పోలీసులు అరెస్ట్​ చేశారు. కారును సీజ్​ చేసి... నిందితులను రిమాండ్​కు తరలించారు.

Police arrested a gang in Hyderabad
గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసిన పోలీసులు

విశాఖపట్నం నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ఇన్నోవా కార్​లో గంజాయి రవాణా అవుతున్నదనే సమాచారంతో పోలీసులు... కార్​ను ఆపి నిందితులను అరెస్ట్​ చేసి పీఎస్​కు తరలించారు.

నిందితులు వైజాగ్​ నుంచి గంజాయి తీసుకొచ్చి... దూల్​పేటకు తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల పైన గతంలో కూడా ఏమైనా కేసులు ఉన్నాయా.. వీరి ద్వారా గంజాయి ఎవరు తీసుకుంటున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇవాళ రిమాండ్​కుతరలించారు.

విశాఖపట్నం నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ఇన్నోవా కార్​లో గంజాయి రవాణా అవుతున్నదనే సమాచారంతో పోలీసులు... కార్​ను ఆపి నిందితులను అరెస్ట్​ చేసి పీఎస్​కు తరలించారు.

నిందితులు వైజాగ్​ నుంచి గంజాయి తీసుకొచ్చి... దూల్​పేటకు తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల పైన గతంలో కూడా ఏమైనా కేసులు ఉన్నాయా.. వీరి ద్వారా గంజాయి ఎవరు తీసుకుంటున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇవాళ రిమాండ్​కుతరలించారు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.