ETV Bharat / jagte-raho

ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు.

author img

By

Published : Sep 19, 2020, 10:29 PM IST

person suicide attempt at miryalguda in nalgonda district
ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా లాక్​డౌన్​ వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై సంపత్​కుమార్​ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. హైదరాబాద్​లోని ఓ ఇన్​స్టిట్యూట్​లో గ్రూప్​-2 కోచింగ్​ తీసుకున్నానని.. ఉద్యోగ నోటిఫికేషన్​ రాకకై ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి లోనై చచ్చిపోతున్నానంటూ.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

పురుగుల మందు తాగిన అతడిని చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సంపత్​కుమార్​ తండ్రి మిర్యాలగూడ పట్టణంలో టైలర్​ పని చేస్తున్నాడు.

ఇవీ చూడండి: అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి!

ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా లాక్​డౌన్​ వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై సంపత్​కుమార్​ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. హైదరాబాద్​లోని ఓ ఇన్​స్టిట్యూట్​లో గ్రూప్​-2 కోచింగ్​ తీసుకున్నానని.. ఉద్యోగ నోటిఫికేషన్​ రాకకై ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి లోనై చచ్చిపోతున్నానంటూ.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

పురుగుల మందు తాగిన అతడిని చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సంపత్​కుమార్​ తండ్రి మిర్యాలగూడ పట్టణంలో టైలర్​ పని చేస్తున్నాడు.

ఇవీ చూడండి: అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.