ETV Bharat / jagte-raho

రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు! - baby boy died news

వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమంటూ ఏపీలోని గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు!
రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు!
author img

By

Published : Dec 12, 2020, 3:55 PM IST

ఏపీలోని గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు నెలల పసికందు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.

పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఎదురైతే సెప్టెంబరు 19న బాలుడిని చేర్పించామని.. ఇంతవరకూ చికిత్స కోసం 11 లక్షల రూపాయలు చెల్లించామని బాలుడి తండ్రి కాళేశ్వరరావు చెప్పారు. మరో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇవ్వకపోవడం వల్లే సరైన వైద్యం చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కాళేశ్వరరావు వాపోయారు.

రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు!

ఇదీ చదవండి: వర్గల్​లో విషాదం... ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ బలవన్మరణం

ఏపీలోని గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు నెలల పసికందు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.

పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఎదురైతే సెప్టెంబరు 19న బాలుడిని చేర్పించామని.. ఇంతవరకూ చికిత్స కోసం 11 లక్షల రూపాయలు చెల్లించామని బాలుడి తండ్రి కాళేశ్వరరావు చెప్పారు. మరో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇవ్వకపోవడం వల్లే సరైన వైద్యం చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కాళేశ్వరరావు వాపోయారు.

రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు!

ఇదీ చదవండి: వర్గల్​లో విషాదం... ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.