ETV Bharat / jagte-raho

అమ్మా..ఇంటికిపోదాం..  తల్లి మృతదేహం వద్ద పసివాడు..

చుట్టూ మృతదేహాలు... ఓ పిల్లాడు. అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకి పోయాయి. అయినా అమ్మ లేవట్లేదు. ఇంటికెళ్దాం అమ్మా అంటూ ఏడుపు.. ఈ దృశ్యం చూస్తే ఎవరి మనసునైనా కలిచి వేస్తోంది.

author img

By

Published : Dec 2, 2020, 2:27 PM IST

road accident at chevella
ఇది అందరి మనసులను కలిచివేసే దృశ్యం

అతివేగం... ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్‌కల్‌కు కారులో బయలుదేరగా.. కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వాహనాలను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొంది.

ఈ ఘటనలో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఓ పిల్లాడు వాళ్ల అమ్మ మృతదేహం పక్కన కూర్చోని ఏడుస్తున్నాడు. రా అమ్మా... ఇంటి కెళ్దామంటూ... బోరుమంటున్నాడు.. ఈ ఘటన ప్రస్తుతం అందరిని కలిచివేస్తోంది.

అతివేగం... ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్‌కల్‌కు కారులో బయలుదేరగా.. కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వాహనాలను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొంది.

ఈ ఘటనలో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఓ పిల్లాడు వాళ్ల అమ్మ మృతదేహం పక్కన కూర్చోని ఏడుస్తున్నాడు. రా అమ్మా... ఇంటి కెళ్దామంటూ... బోరుమంటున్నాడు.. ఈ ఘటన ప్రస్తుతం అందరిని కలిచివేస్తోంది.

ఇదీ చూడండి: మల్కాపూర్ గేటు వద్ద ఘోరప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.