ETV Bharat / jagte-raho

బండరాయితో తలపై మోది యువకుని హత్య

author img

By

Published : Jan 15, 2021, 12:42 PM IST

నల్గొండ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్​ శ్మశానవాటిక సమీపంలో సాయి(30) అనే వ్యక్తిని బండరాయితో మోది దుండగులు హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

one person  murder in nalgonda
నల్గొండలో వ్యక్తి హత్య

గుర్తు తెలియని వ్యక్తులు సాయి(30) అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. నల్గొండ జిల్లాకేంద్రలోని రైల్వేస్టేషన్​ శ్మశానవాటిక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ రోజు ఉదయం కొందరు దుండగులు అతని తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

గుర్తు తెలియని వ్యక్తులు సాయి(30) అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. నల్గొండ జిల్లాకేంద్రలోని రైల్వేస్టేషన్​ శ్మశానవాటిక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ రోజు ఉదయం కొందరు దుండగులు అతని తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : విద్యుదాఘాతంతో యువరైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.