విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో ఓ వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా జవహార్ ఠాణా పరిధి జమ్మిగడ్డలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేసి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి నుంచి 29 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని... విచారణ నిమిత్తం అతడిని జవహార్నగర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: చెట్టును ఢీకొన్న కారు...ముగ్గురు యువకులు మృతి