ETV Bharat / jagte-raho

బాలిక కిడ్నాప్​ కేసును చేధించిన పోలీసులు - AP crime news

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. విజయవాడలో సంయుక్తను గుర్తించిన పోలీసులు...అంబాజీపేట పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

kidnapped-girl-saved-in-eastgodawari district in AP
బాలిక కిడ్నాప్​ కేసును చేధించిన పోలీసులు
author img

By

Published : Dec 15, 2020, 7:08 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక అపహరణకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు.

అనంతరం అంబాజీపేట పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక కిడ్నాప్​కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక అపహరణకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు.

అనంతరం అంబాజీపేట పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక కిడ్నాప్​కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.