ETV Bharat / jagte-raho

విద్యార్థిని అదృశ్యం: మౌఖిక ఎటెళ్లినట్టు.. ఏమైనట్టు?

ఈ నెల 16న ఇంటర్​ విద్యార్థిని ఇంట్లో నుంచి వెళ్లినపోయిన ఘటన... రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఆచూకీ చెప్పినవారికి రూ.25వేల పారితోషికం ఇవ్వనున్నట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ ప్రకటించారు.

author img

By

Published : Dec 21, 2020, 8:18 PM IST

inter student missing since six days back in hayatnagar thorrur
ఇంటర్​ విద్యార్థిని అదృశ్యం.. ఆరు రోజులుగా ఆచూకీ లేదు

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తొర్రూర్​కు చెందిన ఇంటర్​ విద్యార్థిని మౌఖిక అదృశ్యమైంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు... పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులైనా తమ కూతురి ఆచూకీ లభించలేదని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ని కలిశారు.

మౌఖికను సరూర్​నగర్​ పరిధిలోని పీఎన్​టీ కాలనీలో సీసీ కెమెరాలో గుర్తించనట్టు మహేశ్ భగవత్​ తెలిపారు. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందనేది సమాచారం లేదన్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు వివరించారు. ఆచూకీ తెలిసినవారు 100కి సమాచారం ఇస్తే... రూ.25 వేల నగదు పారితోషికం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తొర్రూర్​కు చెందిన ఇంటర్​ విద్యార్థిని మౌఖిక అదృశ్యమైంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు... పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులైనా తమ కూతురి ఆచూకీ లభించలేదని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ని కలిశారు.

మౌఖికను సరూర్​నగర్​ పరిధిలోని పీఎన్​టీ కాలనీలో సీసీ కెమెరాలో గుర్తించనట్టు మహేశ్ భగవత్​ తెలిపారు. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందనేది సమాచారం లేదన్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు వివరించారు. ఆచూకీ తెలిసినవారు 100కి సమాచారం ఇస్తే... రూ.25 వేల నగదు పారితోషికం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చూడండి: పిన్​ప్రింట్ టెక్నాలజీస్ కాల్‌సెంటర్‌పై సీసీఎస్ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.