ETV Bharat / jagte-raho

భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాళహస్తిలో భార్య పై కోపంతో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శరీరం 60 శాతం వరకు కాలిపోయింది. బాధితుడు తిరుపతి రూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

author img

By

Published : May 5, 2020, 7:23 PM IST

husband-sucide-attempt-in-srikalahasti
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఓబులాయ పల్లెలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదంలో మనస్తానికి గురై భర్త కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన జరిగింది. కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, తన భార్యతో వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఉన్నట్లు ఉండి కిరోసిన్ ఒంటి పై పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శరీరం 60శాతం వరకు కాలి పోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు గుర్తించి వైద్యం నిమిత్తం తిరుపతి రూయకు తరలించారు.

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఓబులాయ పల్లెలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదంలో మనస్తానికి గురై భర్త కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన జరిగింది. కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, తన భార్యతో వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఉన్నట్లు ఉండి కిరోసిన్ ఒంటి పై పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శరీరం 60శాతం వరకు కాలి పోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు గుర్తించి వైద్యం నిమిత్తం తిరుపతి రూయకు తరలించారు.

ఇదీ చూడండి: ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.