నిర్వాహకుడు హితిక్ మల్హాన్నుఅరెస్టు తరువాత అతని ఖాతాల్లోని రూ.70 లక్షలు స్తంభింపజేసినట్లు తెలిపారు. గతంలో ఆదిలాబాద్, వరంగల్లోనూ వీరిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. ఇలాంటి సంస్థల స్కీమ్లకు ప్రజలు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత