ETV Bharat / jagte-raho

డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీలు... పలువురిపై కేసులు

author img

By

Published : Jan 3, 2021, 11:48 AM IST

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు... వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

drunk and drive checks in cyberabad commissionerate
డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీలు... పలువురిపై కేసులు

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించి... 313 మందిపై కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనాలు, 69 కార్లు, 11 ఆటోలు, 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించి... 313 మందిపై కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనాలు, 69 కార్లు, 11 ఆటోలు, 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి: టౌన్​షిప్​లో దొంగల హల్​చల్.. వారంరోజుల్లో నాలుగు చోరీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.