ETV Bharat / jagte-raho

ఆస్పత్రిలోనే కొవిడ్ బాధితుడి బలవన్మరణం

author img

By

Published : Sep 16, 2020, 7:29 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా వెంకోజీపాలెంలో విషాదం నెలకౌంది. కొవిడ్​తో బాధపడుతున్న ఓ రోగి... ఆస్పత్రిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

corona-patient-suicide-in-venkojipalem-vizag-district
కొవిడ్​ రోగి ఆస్పత్రిలో ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబలి నరసింహమూర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబలి నరసింహమూర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.