ETV Bharat / jagte-raho

డీసీఎం వాహనం బోల్తాపడి వార్డు సభ్యుడు మృతి - డీసీఎం బోల్తా పడి వార్డు మెంబర్ మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ రోడ్డుపై డీసీఎం వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

డీసీఎం వాహనం బోల్తాపడి చింతమడక వార్డు సభ్యుడు మృతి
డీసీఎం వాహనం బోల్తాపడి చింతమడక వార్డు సభ్యుడు మృతి
author img

By

Published : Oct 7, 2020, 10:16 AM IST

డీసీఎం వాహనం బోల్తాపడి ఘటన... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్​ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు చెందిన వార్డు సభ్యుడు పిట్ల రాజు(47) అక్కడిక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన ఎల్లప్పగారి లక్ష్మణ్​ను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డీసీఎం వాహనం బోల్తాపడి ఘటన... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్​ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు చెందిన వార్డు సభ్యుడు పిట్ల రాజు(47) అక్కడిక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన ఎల్లప్పగారి లక్ష్మణ్​ను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.