ETV Bharat / jagte-raho

కారు ప్రమాదం.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు - శ్రీశైలం-హైద్రాబాద్ రహదారిపై ప్రమాదం

రెండు కార్లు.. ఒకటి హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్తోంది. మరో కారు అచ్చంపేట నుంచి హైదరాబాద్​ వస్తోంది. ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. అంతే ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో జరిగింది.

Car accident One died 8 members injured at nagarkurnool district
కారు ప్రమాదం.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు
author img

By

Published : Aug 25, 2020, 3:41 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా శ్రీశైలం-హైద్రాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించింది. ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవులోనిబావి గ్రామ సమీపంలో రెండు కార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి.

ఆ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ కొత్తకొటకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని పోలీసులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వారిని హైదరాబాద్​కు తరలించారు.

నాగర్​కర్నూల్ జిల్లా శ్రీశైలం-హైద్రాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించింది. ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవులోనిబావి గ్రామ సమీపంలో రెండు కార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి.

ఆ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ కొత్తకొటకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని పోలీసులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వారిని హైదరాబాద్​కు తరలించారు.

ఇదీ చూడండి : గ్రీన్​ ఛానల్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.