ETV Bharat / jagte-raho

బొలెరో వాహనం బోల్తా.. 12మందికి తీవ్ర గాయాలు - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో బొలెరో వాహనం బోల్తా పడి 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. కైలాశ్​ టేకిడిలోని శివాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా మహరాష్ట్రలోని సుంగుగూడ గ్రామస్థులుగా గుర్తించారు.

ACCIDNET
ACCIDNET
author img

By

Published : Jan 25, 2021, 8:44 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా పడి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సుంగుగూడ గ్రామానికి చెందిన 20మంది బోథ్ మండలం కైలాశ్​ టేకిడిలోని శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది.

క్షతగాత్రులకు బోథ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం టైరు ఊడి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా పడి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సుంగుగూడ గ్రామానికి చెందిన 20మంది బోథ్ మండలం కైలాశ్​ టేకిడిలోని శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది.

క్షతగాత్రులకు బోథ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం టైరు ఊడి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'నాగార్జున సాగర్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.