ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్​.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : Jan 12, 2021, 10:48 AM IST

రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్​ ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Bike collided with a person crossing the road Two injured in yadadri bhuvanagiri
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్​.. ఇద్దరికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఫకీర్​ గూడెంకు చెందిన కృష్ణయ్యతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వారివురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఫకీర్​ గూడెంకు చెందిన కృష్ణయ్యతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వారివురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న బైక్.. బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.