ETV Bharat / jagte-raho

ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఆవేశంతో భర్త ఏం చేశాడంటే..?

వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన నిజామాబాద్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

author img

By

Published : Nov 1, 2020, 6:11 PM IST

a man murdered at aryannagar in nizamabad district
భార్యను వేరొకరితో ఉండడం చూసి దాడి చేసిన భర్త

నిజామాబాద్​లో ఓ వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. నగరంలోని ఆర్యనగర్​లో ఉమాకాంత్​ అనే వ్యక్తి భార్యతో పాటు ఉంటున్నాడు. శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసారికి అతని భార్య.. సాల్మాన్ రాజ్(24) అనే వ్యక్తితో ఉంది.

భార్య వేరొకరితో ఉండడం చూసిన ఉమాకాంత్..​ ఆవేశంతో సాల్మాన్ రాజ్ తలపై రాడ్​తో దాడి చేశాడు. ఈ ఘటనలో సల్మాన్​ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ జరుపుతున్నారు.

నిజామాబాద్​లో ఓ వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. నగరంలోని ఆర్యనగర్​లో ఉమాకాంత్​ అనే వ్యక్తి భార్యతో పాటు ఉంటున్నాడు. శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసారికి అతని భార్య.. సాల్మాన్ రాజ్(24) అనే వ్యక్తితో ఉంది.

భార్య వేరొకరితో ఉండడం చూసిన ఉమాకాంత్..​ ఆవేశంతో సాల్మాన్ రాజ్ తలపై రాడ్​తో దాడి చేశాడు. ఈ ఘటనలో సల్మాన్​ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.